Powered By Blogger

27 నవంబర్, 2013

నిన్న యువత-ఓటు హక్కుపై మా ప్రతిధ్వని ప్రత్యేక చర్చ...

నిన్న మా ప్రతిధ్వని ప్రత్యేక చర్చా కార్యక్రమం ఈనాడులో...
http://eenadu.net/news/newsitem.aspx?item=panel&no=12

నిన్న ప్రతిధ్వని ప్రత్యేక చర్చ నిర్వహించాం. ఉదయం 11.30 నుంచి ఒంటి గంటవరకు ఈటీవీ-2లో
యువత  ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుంటేనే సమాజం మారుతుందన్న అంశంపై
చేశాం. దానికి సంబంధించిన ఈనాడు కవరేజ్ ఇది.
సతీష్ కొత్తూరి, ఈటీవీ-2 ప్రతిధ్వని లీడ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి